మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);
పేపర్ లీక్లకు పాల్పడిన దోషులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా, సంబంధిత కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలను తక్షణమే చేపట్టాలని సంబంధిత శాఖలు,అధికారులను ఆదేశించాం.విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యల్లో ఇది మరో కీలక నిర్ణయం.
మన యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.


