రాముడిని, మోదీ గారిని తిట్టడమే నిరసన…!

*రాముడిని, మోదీ గారిని తిట్టడమే నిరసన…!

పాకిస్తాన్ మాజీ క్రికెటర్డానిష్ కనేరియా..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);

భారత్లో ప్రతి నిరసనకూ ఒకే స్క్రిప్ట్ ఉంటోందని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించారు ‘రాముడు, భారతమాత, హిందుత్వం, మోదీ, ఆయన తల్లిని తిడుతున్నారు. చర్చలు, పరిష్కారాల్లేవు. నినాదాలు, దూషణలు, గందరగోళమే ఉన్నాయి. నేపాల్ వంటి పరిస్థితి వస్తుందని అపొజిషన్ కలలు కంటోంది. అమెరికాతో ట్రేడ్ డీల్ జరగకముందే కొందరు రైతులు ఢిల్లీని బ్లాక్ చేసేందుకు వెళ్లడం ఏంటో.?

Akhand Bhoomi News

error: Content is protected !!