*రాముడిని, మోదీ గారిని తిట్టడమే నిరసన…!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్డానిష్ కనేరియా..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);
భారత్లో ప్రతి నిరసనకూ ఒకే స్క్రిప్ట్ ఉంటోందని పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించారు ‘రాముడు, భారతమాత, హిందుత్వం, మోదీ, ఆయన తల్లిని తిడుతున్నారు. చర్చలు, పరిష్కారాల్లేవు. నినాదాలు, దూషణలు, గందరగోళమే ఉన్నాయి. నేపాల్ వంటి పరిస్థితి వస్తుందని అపొజిషన్ కలలు కంటోంది. అమెరికాతో ట్రేడ్ డీల్ జరగకముందే కొందరు రైతులు ఢిల్లీని బ్లాక్ చేసేందుకు వెళ్లడం ఏంటో.?
You may also like
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి…
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం…
మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు…
షబ్బీర్ అలీ కలిసిన పెద్ద మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు….


