ఉద్యోగులు బదిలీపై వెళ్లడం సహజం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 19 (అఖండ భూమి న్యూస్);
ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై వెళ్లడం సహజమేనని పలువురు ఉద్యోగులు అన్నారు. శుక్రవారం దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ దోమకొండ నుండి మాచారెడ్డి మండలానికి ఎంపీడీవో గా బదిలీపై వెళ్లడంతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ , ఎస్సై ప్రభాకర్ ,మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్, సీతారాం మధు ముదిరాజ్, ఎంఈఓ విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
You may also like
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…
20,21,22 తేదీల్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి…
దోమకొండలో అంగరంగ వైభవంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం…
దోమకొండ లో ఘనంగా రాహుల్ గాంధీ జయంతి…
సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ ఆధ్వర్యంలో ZPHS స్కూల్లో పలు పనులు ప్రారంభం…


