ఎస్ ఐ ఆర్ ప్రత్యేక సవరణ చేసుకుంటున్నా బి ఆర్ ఎస్ పర్యవేక్షణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సవరణ ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ మంగళవారం నమోదు చేసుకున్నారు. ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన నమోదు కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో నిజాంబాద్ జిల్లా బిఎల్ఎ కోఆర్డినేటర్ సుమిత్ర ఆనంద్ స్వగృహంలో కార్యక్రమంలో పాల్గొని నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి వారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ప్రక్రియకు ప్రతి ఒక్కరు సహకరించి నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
You may also like
ఇందిరమ్మ, పారిశుద్ధ్య పనులపై దృష్టి కేంద్రీకరించాలి…
ఆటో రిక్షాల్లో విద్యార్థుల అధిక లోడింగ్పై ప్రత్యేక తనిఖీలు…
కాంట్రాక్ట్ శానిటేషన్ పేషంట్ కేర్, సెక్యూరిటీ గాడ్ కార్మికులకు 26 వేల కనీస వేతనం అందించాలి…
శబ్దీపూర్ లో ఘనంగా శీతల పండగ…
కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ…


