ఎస్ ఐ ఆర్ ప్రత్యేక సవరణ చేసుకుంటున్నా బి ఆర్ ఎస్ పర్యవేక్షణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్…

ఎస్ ఐ ఆర్ ప్రత్యేక సవరణ చేసుకుంటున్నా బి ఆర్ ఎస్ పర్యవేక్షణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సవరణ ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ మంగళవారం నమోదు చేసుకున్నారు. ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన నమోదు కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో నిజాంబాద్ జిల్లా బిఎల్ఎ కోఆర్డినేటర్ సుమిత్ర ఆనంద్ స్వగృహంలో కార్యక్రమంలో పాల్గొని నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి వారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ప్రక్రియకు ప్రతి ఒక్కరు సహకరించి నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!