పర్ఫ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్ ఫుల్ ఫిమేన్
ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ గా నారా బ్రాహ్మణి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్);
ఎంపికయ్యారు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. ఒక పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభ, హెరిటేజ్ ఫుడ్స్ ప్రయాణం, రైతులతో నిర్మించుకున్న నమ్మకం, డైరీ రంగంలో ఆవిష్కరణలతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే ఇందుకు కారణం.
You may also like
*దశాబ్దాల పోరాటానికి మద్దతు ఇవ్వాలి…
కామారెడ్డి జిల్లా దళిత సంఘం జిల్లా అధ్యక్షులు గా సబ్బని స్వామి…
ఎల్లారెడ్డి బావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం…
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం …
ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ…


