AP: నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌

AP: నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌

 

అమరావతి అఖండ భూమి : ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్‌ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు..ఏప్రిల్‌ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.మే 24 నుంచి జూన్‌ 1 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్‌ 5 నుంచి జూన్‌ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!