ఆల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) దార కొండ గ్రామ పంచాయతీ,సీలేరు గ్రామ పంచాయతీ లో జగనన్న సురక్ష పథకం పైన గ్రామ సచివాలయం సిబ్బంది,వాలంటీర్స్, వైయస్సార్ గృహ సారధ లు సచివాలయం కన్వీనర్స్,ప్రజా ప్రతినిధులు తో ప్రేపరేటరీ మీటింగ్ నిర్వహించడం జరిగినది,ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏ మనగా అర్హత ఉన్నా ప్రతి ల బ్ది దారునుకు ప్రభుత్వ సం క్షేమ కార్యక్రమలు అందజేయ్యడం.దేనిలో భాగం గా గ్రామ వాలంటీర్స్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ రూపొందించిన యాప్ నందు ఈ నెల 24 నుండి 30 తారీకు వరకు గ్రీవెన్స్ నమోదు చేస్తారు తరవాత షెడ్యూల్ వారీగా ఇచ్చిన క్యాంపు డేట్స్ లో ఈ గ్రీవెన్సస్ ను రీస్ సాల్వే చేసి అదే రోజు సర్టిఫికెట్స్ ను అందజేయడం జరుతున్నది దీని ద్వారా 11 సర్వీసెస్ కు ఇటు వంటి రుసం లేకుండా చేయబడును అని ఈవో పి ఆర్ డి జె. పాపారావు తెలిపారు ఈ కార్యక్రమం దారకొండ సీలేరు గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు దార కొండ సర్పంచ్ నడిగట్ల . దారకొండ ఎంపీటీసీ మడి రామన్న,సీలేరు సర్పంచ్ కె.వల్లిప్రసాద్,సీలేరు ఎంపీటీసీ.సాంబమూర్తి,గృహ సారదలు,సచివాలయం కన్వీనర్స్ వాలంటీర్స్,సచివాలయం సిబ్బంది పాలుగోన్నారు
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం