యోగాతో ఆనందం ఆరోగ్యం పిలికింటన్ కంపెనీ యాజమాన్యం:
అచ్యుతాపురం జూన్ 21 అఖండ భూమి: ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా అచ్చుతాపురం పారిశ్రామిక షెజ్ లోని పిలికింటన్ కంపెనీలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ఉద్యోగులంతా నిత్యం యోగా సాధన చేసినట్లయితే శారీరక మానసికంగా ఆరోగ్యం ఉంటుందని దీని ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు .అనంతరం కార్మికులతో యోగాసనాలు అభ్యాసం చేయించారు. రుగ్వేద కాలం నుండి భారతదేశం ఈ ప్రపంచానికి యోగ విద్యను పరిచయం చేసి నేడు ప్రపంచం అంతా ఆమోదించి జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకునే విధంగా నేడు భారత ప్రభుత్వం కృషి చేసిందని దీనికి మనం భారతీయులుగా గర్వపడాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జి ఎం గారు సుకుమార్ గారు సేఫ్టీ మేనేజర్ లెనిన్ బాబు ప్రొడక్షన్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొన్నారు
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం