యోగాతో ఆనందం ఆరోగ్యం పిలికింటన్ కంపెనీ యాజమాన్యం:
అచ్యుతాపురం జూన్ 21 అఖండ భూమి: ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా అచ్చుతాపురం పారిశ్రామిక షెజ్ లోని పిలికింటన్ కంపెనీలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ఉద్యోగులంతా నిత్యం యోగా సాధన చేసినట్లయితే శారీరక మానసికంగా ఆరోగ్యం ఉంటుందని దీని ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు .అనంతరం కార్మికులతో యోగాసనాలు అభ్యాసం చేయించారు. రుగ్వేద కాలం నుండి భారతదేశం ఈ ప్రపంచానికి యోగ విద్యను పరిచయం చేసి నేడు ప్రపంచం అంతా ఆమోదించి జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకునే విధంగా నేడు భారత ప్రభుత్వం కృషి చేసిందని దీనికి మనం భారతీయులుగా గర్వపడాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జి ఎం గారు సుకుమార్ గారు సేఫ్టీ మేనేజర్ లెనిన్ బాబు ప్రొడక్షన్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


