పదవ తరగతి విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు
పిట్టలవానిపాలెం జూన్ 23 అఖండ భూమి వెబ్ న్యూస్ :
బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజక వర్గ స్థాయిలో పదవ తరగతి పరీక్షలలో ప్రథమ స్థానం పొందిన షేక్ ఖదిరాకు 15,116-ద్వితీయ స్థానం పొందిన షేక్ జాస్మిన్ కు 10,116లు ప్రోత్సాహక బహుమతులను
మాజీ మంత్రివర్యులు గాదె వెంకట రెడ్డి తనయుడు గాద మధుసూదన్ రెడ్డిఅందించారు
జగనన్న ఆణిముత్యాలు
షేక్ ఖదిరా కు 15,116/- లు
షేక్ జాస్మిన్ కు *10,116/-* లు ప్రోత్సాహక బహుమతులను అందించి ప్రధానఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో సన్మానించి అభినందించి, విద్యార్థులు చిన్నతనం నుండి ఇంగ్లీష్ భాషలో వాక్ నైపుణ్యం పెంపొందించుకొని పై చదువులలో ఇప్పుడు పొందిన స్థానాలను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



