ఎస్పీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో
ముమ్మరంగా వాహనాల తనిఖీ
ఎస్సై గోపీ నరేంద్ర ప్రసాద్

కాయితాలు లేని వాహనాలపై చర్యలు
రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాజవొమ్మంగి మండల లో బుధవారం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాల తనిఖీ నిర్వహించారు దీనిలో భాగంగా నూతన రహదారి నిర్మాణం పై ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని వాహనాల వేగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరు ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలని సూచించారు వాహనాలకు సంబంధించిన పత్రాలు తనిఖీ చేశారు పత్రాలు లేని వాహనాలకు తగు జరిమానా విధించారు ఇకనుంచి అయినా వాహనదారులు పత్రాలు లేకుండా ప్రయాణం చేయరాదని లేని తరుణంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రతి ఒక్కరు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వాహనదారులు ప్రయాణం చేయాలని రాజవొమ్మంగి ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


