అందరికీ నమస్కారం
ఈరోజు (10.07.2023) విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) కార్యక్రమాల వివరాలు
ఉదయం 10:00 గం౹౹ల నుండి కేశినేని భవన్ నందు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
మధ్యాహ్నం 02:30 గంటలకు కేశినేని భవన్ నుండి బయలుదేరి
మధ్యాహ్నం 03:30 గంటలకు విసన్నపేట మాజీ ఎంపీపీ మాగంటి కృష్ణమోహన్ (చిట్టిబాబు)గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు



