అందరికీ నమస్కారం
ఈరోజు (10.07.2023) విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) కార్యక్రమాల వివరాలు
ఉదయం 10:00 గం౹౹ల నుండి కేశినేని భవన్ నందు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
మధ్యాహ్నం 02:30 గంటలకు కేశినేని భవన్ నుండి బయలుదేరి
మధ్యాహ్నం 03:30 గంటలకు విసన్నపేట మాజీ ఎంపీపీ మాగంటి కృష్ణమోహన్ (చిట్టిబాబు)గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



