వాలంటీర్స్పై స్పందించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని
వాలంటీర్స్ ప్రజల కోసం పనిచేయాలి. వ్యవస్థలో మంచి, చెడు రెండు ఉంటాయి. అందరినీ విమర్శించడం సరికాదు
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చింది
వాలంటీర్ వ్యవస్థ బాగుంటే.. చంద్రబాబు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు
వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పని చేయాలి
ప్రజాప్రతినిధి అయినా.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పని చేయాలి.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


