నూకాంబికా అమ్మవారికి
రజత త్రిశూలం బహుకరణ.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారికి ఆదివారం నాడు కొత్తూరు సెంటర్లో గల శ్రీ సీతారామ ఏజెన్సీస్ పెట్రోల్ బంక్ అధినేత కొవ్వూరి భాస్కర్ రెడ్డి కుమార్తె దేవి చైతన్య,సీతారామరెడ్డి దంపతులు 1.376 కేజీల వెండితో చేయించిన రూ.1.05 లక్షల విలువగల రజత త్రిశూలం బహూకరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ నూకపెయ్యి సూరిబాబు,వైసీపీ నాయకులు నామాల శ్రీనివాస్,చింతలూరు ఫణి,మార్గాని ఏసు,దేవస్థానం అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”