ప్రారంభం కానీ బొర్రా రైతు భరోసా భవనం.
అల్లూరు జిల్లా : అనంతగిరి అఖండ భూమి 21 ఆగస్టు అల్లూరి జిల్లా హెడ్ న్యూస్ :
అనంతగిరి, బొర్రా సచివాలయం కి ఆనుకుని ఉన్న రైతు భరోసా భవనం పనులు పూర్తి అయి నెలలు గడుస్తున్న భవనం వినియోగంలోకి రాకపోవడంతో, స్థానిక రైతులు, ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వము నుండి రైతులకు అందే సబ్సిడీ విత్తనాలు, ఇతర వస్తువులు వచ్చినప్పుడు పెట్టుకొనుటకు భవనం లేక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రైతు భరోసా భవనాన్ని ప్రారంభించి రైతులకు అందుబాటులోకీ తేవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..