ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి కొయ్యూరు మండల కన్వీనర్ గా సంజీవ్,ప్రధాన కార్యదర్శిగా సూరిబాబు

 

 

ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి కొయ్యూరు మండల కన్వీనర్ గా సంజీవ్,ప్రధాన కార్యదర్శిగా సూరిబాబు

కొయ్యూరు అఖండ భూమి ఆగస్టు 27 అల్లూరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి కొయ్యూరు మండల కన్వీనర్ సాగిన సంజీవ్,ప్రధాన కార్యదర్శిగా ఉల్లి సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు అన్నారు. ఆదివారంఅల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొయ్యూరు మండల కమిటీ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి కొయ్యూరు మండల కమిటీ గౌరవ అధ్యక్షులుగా అరిమెల శ్రీరాములు,కన్వీనర్ గా సాగిన సంజీవ్,ప్రధాన కార్యదర్శిగా ఉల్లి సూరిబాబు,కోకన్వీనర్లుగా పిల్లా మహేష్,కోడ రమణ,ఉపకార్యదర్శులుగా కొప్పు రమేష్,కొర్రు బాబురావు,మహిళ కార్యదర్శులుగా దిబ్బ కుమారి,గోకెరి భూలక్ష్మీ,ప్రచార కార్యదర్శులుగా కాకరి చిన్నరావు,కురుజు శ్రీనుబాబు,కోశాధికారిగా బూరుగు వెంకట్రావు,ఉప కోశాధికారిగా మొల్ల బాలరాజు,అధికారప్రతినిధి లోత పద్మశ్రీను,మీడియా సబ్ కమిటీ అధ్యక్షుడు సురబోయిన అశోక్ లాల్,కల్చరర్ సబ్ కమిటీ పిట్టలరాజుబాబు,దిబ్బ సత్తిబాబు,శాసుం దేవదానం,రైతు కమిటీ సుండ్రు చిన్నారావు,పసాదుల చంటిబాబు,నిరుద్యోగ యువత సబ్ కమిటీ అధ్మక్షులు కొర్ర రమణబాబు,ఇంటలెక్సవల్ సలహా సబ్ కమిటీ సీదరి సన్యాసిరావు,నర్సి పాపరావు,ముఖి సత్యనారాయణ,శామ్యూల్ పడాల్,సురబోయిన సత్యారావు,పెద్దల కమిటీ పాటి సత్యనారాయణ,నర్సి క్రిష్ణ,ఆడిట్ సబ్ కమిటీ మరియు వాచ్ డాగ్ సబ్ కమిటీ మాకాడ బూరుగులయ్య,శ్యామల వరలక్ష్మీ,పాడి లోవరాజు,శాసుం వాణి ప్రకాష్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ,రాష్ట్ర కార్యదర్శి సొనయి గంగరాజు,జిల్లా కన్వీనర్ రామరావుదొర,అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోచెల రామక్రిష్ణ,జిల్లా అధ్యక్షులు ముఖి శేషాద్రి,ప్రధాన కార్యదర్శి బోయిపల్లి సింహాచలం,ఇంటలెక్సవల్ సభ్యులు సీదరి సన్యాసిరావు,నర్సిపాపరావు,ముఖి సత్యనారాయణ,శామ్యూల్ పడాల్,ఆదివాసి జెఏసి రాష్ట్ర మహిళ కమిటీ సభ్యులు శ్యామల వరలక్ష్మీ, జిల్లా నాయకులు మాకాడ బూరుగులయ్య,బూరుగు వెంకట్రావు,పాడి లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!