కాకినాడ:సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామానికి చెందిన బియ్యం వ్యాపారి జల్లిగంపల తాతబ్బాయి 80 హత్య
కాకినాడ జిల్లా అఖండ భూమి వెబ్ న్యూస్ :
అతనికి చేతికి ఉండవలసిన నాలుగు ఉంగరాలు మొల సంచిలో ఉండే డబ్బు కనిపించకపోవడంతో డబ్బు బంగారం కోసం హత్య చేసి ఉంటారని అనుమానం. గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో మృతదేహం లభించడంతో గ్రామస్తులు సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు*
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



