ఘనంగా అన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన
తమ్ముడు పుల్లలరేవు మంజునాథ్
స్థానిక అనంతపురం నగరంలో గురువారం
రోడ్డు మీద ఉన్నటువంటి నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేసిన పుల్లలరేవు మంజునాథ్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మా అన్నయ్య పుల్లలరేవు మనోహర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో తృప్తి అని అన్నారు . అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో ఉండాలని, తద్వారా మానవతా విలువలు పెరిగే అవకాశం ఉందన్నారు. వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, రవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం