ఘనంగా అన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన
తమ్ముడు పుల్లలరేవు మంజునాథ్

స్థానిక అనంతపురం నగరంలో గురువారం
రోడ్డు మీద ఉన్నటువంటి నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేసిన పుల్లలరేవు మంజునాథ్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మా అన్నయ్య పుల్లలరేవు మనోహర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో తృప్తి అని అన్నారు . అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో ఉండాలని, తద్వారా మానవతా విలువలు పెరిగే అవకాశం ఉందన్నారు. వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, రవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


