ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద గల జాతీయ రహదారి సరిహద్దు ఆర్ టి ఎ చెక్ పోస్ట్ లో తెల్లవారు జామునుండి జరిగిన ఏసీబీ దాడుల్లో రూ. 76 వేల అదనపు నగదుతో వాహన ఇన్స్పెక్టర్ శేఖర్ పట్టుబడ్డారు..
ఏసీబీ ఎడిషనల్ ఎస్పీ మహేంద్ర నిర్వహించిన దాడుల్లో శేఖర్ తన వ్యక్తిగత డ్రైవర్ సహా నలుగురు ప్రైవేట్ వ్యక్తులతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు..
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం