టూరిజం కార్మికులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలి. రాష్ట్ర టీడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు దొన్ను దొర….
డుంబ్రిగుడ. నవంబర్.12.(అఖండ భూమి ):గిరిజన ప్రాంతమైన అరకు, అనంతగిరి ఆంధ్రప్రదేశ్ టూరిజం రిసార్ట్స్ ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సెంగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలని అరకులోయలోని హరిత హిల్స్ రిసార్ట్స్ వద్ద కార్మికులు ఆదివారం నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దొన్నుదొర సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ టూరిజం రిసార్ట్స్లో కార్మికులు చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్నారని వారిని గుర్తించి క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…