ఈనెల 4న కొయ్యూరులో సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు శిక్షణ

 

 

ఈనెల 4న కొయ్యూరులో సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు శిక్షణ

ఎంపీడీవో లాలం సీతయ్య

కొయ్యూరు ఆఖండ భూమిన వంబర్ 2 అల్లూరు జిల్లా

కొయ్యూరు మండలంలో 23 సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ఈ నెల నాలుగు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ను వెలుగు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించబడుతుందని మండల అభివృద్ధి అధికారి లాలం సీతయ్య శనివారం ఒక పర్యటంలో తెలిపారు ఈ కార్యక్రమానికి పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామ పంచాయతీ సచివాలయంలో సిబ్బంది గ్రామ వాలంటీర్లు తప్పనిసరిగా ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీడీవో ఈ సందర్భంగా తెలియజేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!