అమరావతి మే 04 అఖండ భూమి :
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. ఈ నెలలోనే వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు పంట నష్టం జరిగిన వ్యవసాయదారులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి తనిఖీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. పంట నష్టంపై సమీక్ష జరిపిన జగన్ దెబ్బతిన్న వర్షానికి దెబ్బతిన్న పంటలపై వివరాలు త్వరగా సేకరించి నివేదికను అందివ్వాలని అధికారులను ఆదేశించారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



