అన్నదానం వితరణ

నంద్యాల ఫిబ్రవరి 23 (అఖండ భూమి)న్యూస్:

నంద్యాల నూనెపల్లె శివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంపంగి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సపంగి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఎన్ ఎండి ఫరూక్  శివ ఆలాయానికి చేరుకోవడంతో ఆయనకు వేదపండితులు,శివ పూజ మాలదారులు స్వాగతం పలికి సన్మానించారు.ఈ సందర్భంగా ఎన్ ఎండి ఫరూక్  శివ భక్తులతో ఆత్మీయంగా మాట్లాడిన అనంతరం అన్నదానం వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!