నంద్యాల ఫిబ్రవరి 23 (అఖండ భూమి)న్యూస్:
నంద్యాల నూనెపల్లె శివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంపంగి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సపంగి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఎన్ ఎండి ఫరూక్ శివ ఆలాయానికి చేరుకోవడంతో ఆయనకు వేదపండితులు,శివ పూజ మాలదారులు స్వాగతం పలికి సన్మానించారు.ఈ సందర్భంగా ఎన్ ఎండి ఫరూక్ శివ భక్తులతో ఆత్మీయంగా మాట్లాడిన అనంతరం అన్నదానం వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



