నాతవరం మండలం ఎ.పి. పురం గ్రామ పంచాయతీ కొత్త నాయుడుపాలెం లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకలు కోరుప్రోలు రాజబాబు మరియు కోరుప్రోలు బాపిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి లోవ రాజు, గుడివాడ హరి కుమార్, కోరుప్రోలు వెంకటరమణ,లోకా సత్తిబాబు, అల్లు సత్తిబాబు, పైల రాము, రమణ, రెడ్డి రమణ, లోక వరపు కొండబాబు, కోరుప్రోలు పెదరాజబాబు, మహేష్, చిట్టిబాబు,సత్తిబాబు, గోవింద్, కార్యకర్తలు,మరియు అభిమానులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


