నాతవరం మండలం ఎ.పి. పురం గ్రామ పంచాయతీ కొత్త నాయుడుపాలెం లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకలు కోరుప్రోలు రాజబాబు మరియు కోరుప్రోలు బాపిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి లోవ రాజు, గుడివాడ హరి కుమార్, కోరుప్రోలు వెంకటరమణ,లోకా సత్తిబాబు, అల్లు సత్తిబాబు, పైల రాము, రమణ, రెడ్డి రమణ, లోక వరపు కొండబాబు, కోరుప్రోలు పెదరాజబాబు, మహేష్, చిట్టిబాబు,సత్తిబాబు, గోవింద్, కార్యకర్తలు,మరియు అభిమానులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


