కొత్త నాయుడుపాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు

నాతవరం మండలం ఎ.పి. పురం గ్రామ పంచాయతీ కొత్త నాయుడుపాలెం లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకలు కోరుప్రోలు రాజబాబు మరియు కోరుప్రోలు బాపిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి లోవ రాజు, గుడివాడ హరి కుమార్, కోరుప్రోలు వెంకటరమణ,లోకా సత్తిబాబు, అల్లు సత్తిబాబు, పైల రాము, రమణ, రెడ్డి రమణ, లోక వరపు కొండబాబు, కోరుప్రోలు పెదరాజబాబు, మహేష్, చిట్టిబాబు,సత్తిబాబు, గోవింద్, కార్యకర్తలు,మరియు అభిమానులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!