నేడు అల్లూరి శత వర్ధంతి వేడుకలు…ఎంపీడీవో మేరీ రోజ్
కొయ్యూరు మే 6 అల్లూరి జిల్లా (అఖండ భూమి) : అల్లూరి
సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం గ్రామంలో ఉన్న అల్లూరి పార్కులో అల్లూరి శత వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో మేరీ రోజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమె సందర్భంగా తెలియజేశారు
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



