నేడు అల్లూరి శత వర్ధంతి వేడుకలు…ఎంపీడీవో మేరీ రోజ్
కొయ్యూరు మే 6 అల్లూరి జిల్లా (అఖండ భూమి) : అల్లూరి
సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం గ్రామంలో ఉన్న అల్లూరి పార్కులో అల్లూరి శత వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో మేరీ రోజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అమె సందర్భంగా తెలియజేశారు
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం