నేడు అల్లూరి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
వీఆర్పీల యూనియన్ నేత బల్ల ప్రసాద్
కొయ్యూరు అఖండ భూమిమే 6 అల్లూరు జిల్లా,
అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీపీ బడుగు రమేష్ సౌజన్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించినట్లు నిర్వాహకుడు వీఆర్పీల సంఘం నేత బల్ల ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు నలుగురిలో బ్రతికే వాడే కాకుండా నలుగురిని బ్రతికించేవాడే రక్త దాత అని అటువంటి గొప్ప దానానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మరి కొంతమందిని బ్రతికించాలని నిర్వాహక సహాయకులు లకే నగేష్ నత్తూరి సోమన్న దొర బోయిన చిన్న డి శ్రీను పార్టీ శేఖర్ నానాజీ జి లక్ష్మణ్ లాలం శేఖర్ కె రాజు గురూజీ ప్రసాదు వాసు జి చిన్న డి కిరణ్ తెలిపారు కార్యక్రమానికి రక్త దాతలు ముందుకు వచ్చి మహోన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు తన వంతు సాయం అందించాలని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



