విజయవాడ. బ్రేకింగ్ న్యూస్ : పదో తరగతి పరీక్ష ల ఫలితాలు…బొత్స
కొన్ని గంటల వ్యవధిలోని పదవ తరగతి పరీక్షలు వెలబడనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నాం గత యేడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ యేడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నాం ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పని చేశాం ఉదయం పదకొండు గంటలకు పదో తరగతి ఫలితాలు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…