అనపర్తి నియోజకవర్గం ఎస్ ముక్తేశ్వరం, సింహపురం గ్రామాలలో ఎస్సీల కుట్రపూరిత వ్యతిరేక గర్జన (రాక్స్) అధినేత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పర్యటించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా అనేక గ్రామాల్లో పర్యటిస్తూ వర్గీకరణ నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎస్సీలలో అనూహ్య వర్గీకరణ చిచ్చుపెట్టి అనేక అవరోధాలను సృష్టిస్తున్న ప్రభుత్వాలు చేసే కుట్రలను గూర్చి వివరిస్తూ వర్గీకరణను ఆపే దిశగా ఉద్యమానికి సన్నద్ధం చేస్తున్నారు. ఆయనకు యువకులు, మహిళలు, దళిత నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమాలలో అనేకమంది యువకులు మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


