అనపర్తి నియోజకవర్గం ఎస్ ముక్తేశ్వరం, సింహపురం గ్రామాలలో ఎస్సీల కుట్రపూరిత వ్యతిరేక గర్జన (రాక్స్) అధినేత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పర్యటించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా అనేక గ్రామాల్లో పర్యటిస్తూ వర్గీకరణ నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎస్సీలలో అనూహ్య వర్గీకరణ చిచ్చుపెట్టి అనేక అవరోధాలను సృష్టిస్తున్న ప్రభుత్వాలు చేసే కుట్రలను గూర్చి వివరిస్తూ వర్గీకరణను ఆపే దిశగా ఉద్యమానికి సన్నద్ధం చేస్తున్నారు. ఆయనకు యువకులు, మహిళలు, దళిత నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమాలలో అనేకమంది యువకులు మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..