పసి ప్రాణం మింగిన మున్సిపల్ డ్రైనేజీ..
-రాంనగర్ కాలనీలో విషాదఛాయలు..

-మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే అంటున్న కాలనీ వాసులు..
-ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 28 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ. వార్డు రాంనగర్ కాలనీలో నివాసముంటున్న మట్ట ప్రశాంత్ ఆటో డ్రైవర్ కు ఓకే ఒక సంతానమైన ధనశ్రీ (3) సంవత్సరాల పాప గురువారం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న మున్సిపల్ ఏడు ఫీట్ల మోకాలు ఎత్తు మురికి నీరు ఉన్న డ్రైనేజీ లో పడి మురికి నీరు మింగి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాప మృతికి మున్సిపల్ అధికారులే కారణం అంటూ ఆగ్రహిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో పసిపాప మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. పాప మృతికి మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


