15 న దోమకొండలో సమూహిక అక్షరభ్యాస మహోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)
సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం దోమకొండ గ్రామం , పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా 15-జూన్ ఆదివారం రోజున దోమకొండ గడికోట నందు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామనీ దోమకొండ గడికోట, గ్రామీణ అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ అధికారి బాబ్జి, నేతుల గణేష్ లు తెలిపారు.
. వేద పండితుల సమక్షంలో సరస్వతి పూజ అనంతరము చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. అక్షరాభ్యాసానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని పలకలను చిన్నారులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు తోడ్పడు అందించాలని అన్నారు.ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనదలచిన చిన్నారుల యొక్క తల్లిదండ్రులు సంప్రదించవలసిన నెంబర్ 9493143378,9441957951,9948137616 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



