61వ సారి రక్తదానం చేసిన పడిహార్ కిరణ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 16 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న గర్భవతికి అత్యవసరంగా రక్తం అవసరం ఉంటే రక్తం దానం చేసిన పడిహార్ కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న ఎంతమందికి రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఇది 61 వ సారి రక్తదానం చేయడం అన్నారు అవసరం ఉన్నవారికే కాకుండా ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.