ముదిరాజులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులకు ఆయా రాజకీయ పార్టీలలో అధిక సీట్లు కేటాయించాలని
ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ. రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 45 శాతం ఉన్న ముదిరాజులకు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రంలో బీసీ జనాభా లోనే కాకుండా జనాభాలో 13 శాతం ఉన్న ముదిరాజ్ కులస్తులకు ప్రత్యేక హోదాలో అధిక సీట్లు కేటాయించాలన్నారు. పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి దృష్టి పెట్టి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కేటాయించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీ లో అధిక జనాభా కలిగిన ముదిరాజుల దృష్టిలో ఉంచుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం నామినేట్ పోస్టులు కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్లకు బీఫామ్ ఇవ్వాలని నరసింహులు తెలిపారు. కామారెడ్డి జిల్లా, మండలం నుండి ఆయన కొద్ది రోజులే సమయం ఉన్నది కాబట్టి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పిటిసిలే నామినేషన్ పోస్టులే ప్రభుత్వం సర్కార్ అధిక సీట్లు కేటాయించాలని అన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



