దోమకొండలో భూలక్ష్మి, మహాలక్ష్మి దేవి లకు బోనాల సమర్పణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి దేవి లకు ఆదివారం బోనాలు సమర్పించారు. మండల కేంద్రంలో ని సమాధి గడ్డ ప్రాంతంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భూలక్ష్మి మహాలక్ష్మి దేవి లకు ప్రతి ఏటా మాదిరిగా ఈ సంవత్సరం బోనాలను సమర్పించారు. అమ్మవారికి అభిషేకాలు, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగాలు నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, దోమకొండ ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



