నూతన ఎస్ హెచ్ ఓ కు స్వాగతం పలికిన సీనియర్ జర్నలిస్టులు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 29 (అఖండ భూమి వెబ్ న్యూస్) :
నూతనంగా కామారెడ్డి ఎస్ హెచ్ ఓ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ నరహరి కి. కామారెడ్డి సీనియర్ జర్నలిస్టులు ఈ వెంకటేశ్వర్లు సిద్ధిరాములు రంగరాజు రాములు వెంకటరమణ రాజు తదితరులు సిఐని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సిఐ నరారికి పుష్పగుచ్చం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు కామారెడ్డి పట్టణ.ప్రజలు మరియు . ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



