నూతన ఎస్ హెచ్ ఓ కు స్వాగతం పలికిన సీనియర్ జర్నలిస్టులు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 29 (అఖండ భూమి వెబ్ న్యూస్) :
నూతనంగా కామారెడ్డి ఎస్ హెచ్ ఓ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ నరహరి కి. కామారెడ్డి సీనియర్ జర్నలిస్టులు ఈ వెంకటేశ్వర్లు సిద్ధిరాములు రంగరాజు రాములు వెంకటరమణ రాజు తదితరులు సిఐని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సిఐ నరారికి పుష్పగుచ్చం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు కామారెడ్డి పట్టణ.ప్రజలు మరియు . ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



