నూతన ఎస్ హెచ్ ఓ కు స్వాగతం పలికిన సీనియర్ జర్నలిస్టులు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 29 (అఖండ భూమి వెబ్ న్యూస్) :
నూతనంగా కామారెడ్డి ఎస్ హెచ్ ఓ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ నరహరి కి. కామారెడ్డి సీనియర్ జర్నలిస్టులు ఈ వెంకటేశ్వర్లు సిద్ధిరాములు రంగరాజు రాములు వెంకటరమణ రాజు తదితరులు సిఐని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సిఐ నరారికి పుష్పగుచ్చం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు కామారెడ్డి పట్టణ.ప్రజలు మరియు . ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



