రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డెస్క్ బెంచీల ప్రధానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 3 (అఖండ భూమి న్యూస్)
కామరెడ్డి 6 వ వార్డు సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ వారు డెస్క్ బెంచీలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవి కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అలాగే డెస్క్ బెంచెస్ లు డొనేట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి పెద్ద సాయిలు, నిట్టు గంగాధర్ రావ్, బక్కన్నగారి రాజు, ముల్క రాజు, బక్కనగారి హన్మాండ్లు, మామిండ్ల అశోక్, సంగీశెట్టి రాజు, రామాంజనెయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పొన్నాల సంధ్య, ఉపాధ్యాయులు సుధారాణి, రాజయ్య, శిరీష, యమున విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



