రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డెస్క్ బెంచీల ప్రధానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 3 (అఖండ భూమి న్యూస్)
కామరెడ్డి 6 వ వార్డు సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ వారు డెస్క్ బెంచీలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవి కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అలాగే డెస్క్ బెంచెస్ లు డొనేట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి పెద్ద సాయిలు, నిట్టు గంగాధర్ రావ్, బక్కన్నగారి రాజు, ముల్క రాజు, బక్కనగారి హన్మాండ్లు, మామిండ్ల అశోక్, సంగీశెట్టి రాజు, రామాంజనెయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పొన్నాల సంధ్య, ఉపాధ్యాయులు సుధారాణి, రాజయ్య, శిరీష, యమున విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



