సోషల్ మీడియా పోస్టులకు ఇకపై శిక్షలు ఉండవు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);
సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచన.
సోషల్ మీడియా పోస్టుల మీద ఇకపై కేసులు నమోదు చేయొద్దని ఆదేశం.
ఆ పోస్టుల ఆధారంగా శిక్షలు కూడా వేయొద్దన్న కేంద్రం.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.