సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కామారెడ్డి మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియా…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కామారెడ్డి మాజీ తాజా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియా…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);

హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కామారెడ్డి పట్టణ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గడ్డం ప్రియా మర్యాద పూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి కి పుష్పగుచ్చం అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీఎం కోరినట్లు మాజీ తాజా మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ తెలిపారు,కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెల్సుకున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!