లోకసభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ ..!

లోకసభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 24 (అఖండ భూమి న్యూస్);

పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక సభ ప్రకటించింది. ఎంపీలకు కేటాయించిన సీట్లలో నుంచి ఎలక్ట్రానిక్ అటెండెన్స్ నమోదు కానున్నాయి. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ అటెండెన్స్ అమలు చేయడానికి పూర్తి ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Akhand Bhoomi News

error: Content is protected !!