సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు బుధవారం దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 7 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనంతరెడ్డి, డి సి సి జనరల్ సెక్రెటరీ అబ్రబోయిన స్వామి, తాటిపల్లి శ్రీకాంత్ , దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారామ్ మధు ముదిరాజ్, మండల యూత్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్ , ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి ,పట్టణ యూత్ అధ్యక్షుడు రమేష్ ,శంకర్ రెడ్డి ఐరేణి నరసయ్య ప్రభాకర్ రెడ్డి, బాలరాజ్ ,కొండ అంజామ్, నయీం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



