సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు బుధవారం దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 7 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనంతరెడ్డి, డి సి సి జనరల్ సెక్రెటరీ అబ్రబోయిన స్వామి, తాటిపల్లి శ్రీకాంత్ , దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారామ్ మధు ముదిరాజ్, మండల యూత్ అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్ , ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి ,పట్టణ యూత్ అధ్యక్షుడు రమేష్ ,శంకర్ రెడ్డి ఐరేణి నరసయ్య ప్రభాకర్ రెడ్డి, బాలరాజ్ ,కొండ అంజామ్, నయీం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…