మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ దేవుని పల్లి గ్రామంలో ఇటీవలే మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి మాతృమూర్తి కొమ్ముల లింగమ్మ కాలం చేయడంతో బిక్నూరు మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో తిరుమల్ రెడ్డి ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని తిరుమలరెడ్డిని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పలకరించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, పంపారి లతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, పిడుగు మమతా సాయిబాబా,రంగా రమేష్, బండారి శ్రీకాంత్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



