శ్రీశైలం లో మెగా క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైనది.
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 31, జూలై
శ్రీశైలం, లోబుడ్డా వెంగళ రెడ్డి జ్ఞాపకార్ధంఅన్నదానం భద్రయ్య స్వామి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన స్పాన్సర్ గాబొబ్బి,టీ ఎల్లాశేఖర్ రెడ్డి.ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా,స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ రావు,స్థానిక కూటమి నాయకులు, టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు చదువుల శ్రీను, జనసేన నాయకుడు అశోక్ పాల్గొన్నారు అనీ ఆర్గనైజర్ బాబురావు ఈ సందర్భంగా,తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..