గొట్టిముక్కుల మున్నూరు కాపు సంఘం కమిటీ ఎన్నిక…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని గొట్టిముక్కుల గ్రామంలోని మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఆ సంఘ భవనంలో కుల సంఘ సభ్యులు ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా ముదాం శివశంకర్, ఉపాధ్యక్షులుగా ముదాం లింగం, ప్రధాన కార్యదర్శిగా ముదాం నాగయ్య, కోశాధికారిగా ఆకుల నర్సింలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ ఒక సంవత్సరం పాటు పనిచేస్తుందని సంఘ సభ్యులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



