తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి రామచంద్ర నాయక్ ను కలిసిన బంజారా ప్రేమ్ సింగ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ మూవీ న్యూస్);
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్ ను *కామారెడ్డి జిల్లా గిరిజన అధ్యక్షుడు బంజారా ప్రేమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బంజారా భవన్ లో బంజారా అర్చకుల సంఘం నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన సమావేశానికి రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బంజారా ప్రేమకి గిరిజన తండాలో ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోని నా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం బంజారా ప్రేమ్ ని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బంజారా నేత రవీందర్ నాయక్, తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు వెన్నెల గద్దర్, తదితరులను బంజారా ప్రేమ్ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు చర్చించారు కార్యక్రమంలో బంజారా సంఘ నాయకులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…