దోమకొండలో వనమహోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో వాన మహోత్సవంలో భాగంగా శనివారం దోమకొండ ఎక్సైజ్ సీఐ, గీత కార్మికుల ఆధ్వర్యంలో ఈతవనం నాటారు. దోమకొండలో 350, ముత్యంపేట్ లో 1000, సంగమేశ్వర్ లో200, తలమడ్ల లో 500, పొందుర్తిలో 200 ఈతవనం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, బొంబోతుల రాజనర్సు గౌడ్, నర్సాగౌడ్, రాజేందర్ గౌడ్, స్వామి గౌడ్, హరి గౌడ్, గీతా కార్మికులు పాల్గొన్నారు.
You may also like
-
టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం
-
మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్
-
శుక్రవారం మద్దూరు మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన..
-
ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.టిఎన్జీవోస్ అధ్యక్షులు& జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
-
జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.