దోమకొండలో పోలింగ్ బూత్ మహా సంపర్క్ అభియాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు *మన ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి (కె.వి.ఆర్) గమ ఆదేశనుసారం *పోలింగ్ బూత్ మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా నేడు కామారెడ్డి నియోజక వర్గంలో పట్టణ, దోమకొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై కరపత్రాలు, స్టిక్కర్ ల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, దోమకొండ బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరు భూపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, కిసాన్ మోచ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, దోమకొండ పట్టణ అధ్యక్షుడు తిప్పపురం రవి, బిజెపి మండల సెక్రెటరీ జగదీష్, విట్టల్, రవీందర్ రెడ్డి, సిద్ధ రాములు, శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



