మండలం పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి

మండలం పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి

(సిద్దిపేట ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 3 )

గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని లబ్ధిదారులకు 767 కొత్త రేషన్ కార్డుల మంజూరు మరియు పాత రేషన్ కార్డులలో 2085 మంది లబ్దిదారుల పేర్ల చేర్పుల ప్రొసీడింగ్స్ అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే. హైమావతి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు

Akhand Bhoomi News

error: Content is protected !!