వైసీపీ కార్యలయం వద్ద కార్యకర్తల సంబరాలు

 

వైసీపీ సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డికి మంగళగిరి-తాడేపల్లి నగర అధ్యక్షుడుగా నియామకం కావడంతో సంబరాల్లో కార్యకర్తలు

 

బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు, నాయకులు*

తమ అభిమాన నాయకుడిని నగర అధ్యక్షుడుగా నియమించడంతో నియోజవర్గ వ్యాప్తంగా హర్షం

తాడేపల్లిలోని అంజిరెడ్డి భవన్ కు క్యూ కడుతున్న వైసీపీ కార్యకర్తలు, మాజీ ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు

ఈరోజు రాత్రికి శ్రీశైలం నుంచి తాడేపల్లి చేరుకోనున్న దొంతిరెడ్డి వేమారెడ్డి

రేపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం

Akhand Bhoomi News

error: Content is protected !!