నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్
(గజ్వేల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 3 )
గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వెల్ మండలం శాట్రాజ్ పల్లి గ్రామంలోని గార్డెన్లో ఏర్పాటుచేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మాత్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని లబ్ధిదారులకు 1342 కొత్త రేషన్ కార్డుల మంజూరు. మరియు పాత రేషన్ కార్డులలో 4026 మంది లబ్దిదారుల పేర్ల చేర్పుల ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే. హైమావతి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్