బాధిత కుటుంబానికి పరామర్శ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు (04) (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా రాజంపేట మాజీ ఎంపిటిసి సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు గుర్రాల రవి తండ్రి గుర్రాల పెద్ద బాలయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొని గుర్రాల రవి కుటుంబ సభ్యులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యురాలు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు తానోబా సుమిత్రానంద్ సోమవారం పరామర్శించి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనోధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్