బిగ్ బ్రేకింగ్ న్యూస్
అమరావతి, తాడేపల్లి: బాలినేనికి షాక్
బాలినేని స్థానంలో విజయసాయి రెడ్డి
వైసీపీలో రీజినల్ కో- ఆర్డినేటర్ కుమ్ములాటకు సీఎం జగన్ చెక్
ఇటీవలే రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
బాలినేని స్థానంలో ఎంపీ విజయసాయిరెడ్డికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించిన వైఎస్ జగన్
ఈ మేరకు విజయసాయిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



