చెట్టుకు రక్షాబంధన్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 9,( అఖండ భూమి న్యూస్).
కామారెడ్డి పురపాలక సంఘం
పరిధిలోని 12 వ వార్డు దేవుని పల్లి లోని విద్యుత్ నగర్ కాల నిలో లెక్చరర్ శేషారావు వినూత్నంగా చెట్టుకు యజ్ఞో పవితం వేసి వృక్ష రక్షమం అంటూమంత్రోచ్చారణ చేసి
నీకు నేను,నాకు నీవే కాదు మనందరికీ చివరకు దేశానికి కూడాప్రకృతిరక్ష,కనుకప్రకృతినిరక్షించేచెట్లనుప్రేమిద్దాం,పెంచుదాం,రక్షిద్దాంఅనే స్పృహను కల్పించే ఉద్దేశంతో ఈ కార్య క్రమంనిర్వహించారు.కాలనీవాసులుఉమారాణి,సుష్మ ,హరిత,సూచరిత ,శారదా,రమ్య,సావిత్రి,గంగాధర్,లడ్డు,గంగయ్య, సంఘమేశ్వర్ పాల్గొన్నా రు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



