చెట్టుకు రక్షాబంధన్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 9,( అఖండ భూమి న్యూస్).
కామారెడ్డి పురపాలక సంఘం
పరిధిలోని 12 వ వార్డు దేవుని పల్లి లోని విద్యుత్ నగర్ కాల నిలో లెక్చరర్ శేషారావు వినూత్నంగా చెట్టుకు యజ్ఞో పవితం వేసి వృక్ష రక్షమం అంటూమంత్రోచ్చారణ చేసి
నీకు నేను,నాకు నీవే కాదు మనందరికీ చివరకు దేశానికి కూడాప్రకృతిరక్ష,కనుకప్రకృతినిరక్షించేచెట్లనుప్రేమిద్దాం,పెంచుదాం,రక్షిద్దాంఅనే స్పృహను కల్పించే ఉద్దేశంతో ఈ కార్య క్రమంనిర్వహించారు.కాలనీవాసులుఉమారాణి,సుష్మ ,హరిత,సూచరిత ,శారదా,రమ్య,సావిత్రి,గంగాధర్,లడ్డు,గంగయ్య, సంఘమేశ్వర్ పాల్గొన్నా రు.
You may also like
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపాల్ ఛైర్ పర్సన్…
-
అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …
-
దోపిడి బంగారం ఆభరణాలు స్వాధీనం… కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
-
గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు
-
కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు